కొత్తగూడెంలో జనంకోసం జనసేన
తెలంగాణ, జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సోమవారం పాల్వంచ మండలంలోని ఎర్రగుంట గ్రామం ప్రజలను కలిసి వారి సైడ్ కాల్వల సమస్యలను, చెరువు కబ్జా సమస్యను కొత్తగూడెం నియోజకవర్గం జనసేన ఇంచార్జి వేముల కార్తిక్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం సోషల్ మీడియా సెక్రటరీ బాషా, రాపోలు రామ్ కుమార్, బానోత్ హరి, గుగులోత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-23-at-18.58.08-1024x1024.jpeg)