తంటికొండ గ్రామంలో జనం కోసం జనసేన
- జనం కోసం జనసేన మహాయజ్ఞం 635వ రోజు
జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 635వ రోజు కార్యక్రమం సోమవారం గోకవరం మండలం, తంటికొండ గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 636వ రోజు కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, గాదెలపాలెం గ్రామంలో మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గోకవరం మండలం, ఇటికాయలపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల యువత అధ్యక్షులు మిరియాల గాంధీ(శ్రీనివాస్), గోకవరం మండల కార్యదర్శి కరిబండి సాయి పవన్, తంటికొండ గ్రామ అధ్యక్షులు తోట వీరబాబు, బదిరెడ్డి నాగరాజు, పసల గణేష్, అమర రాజా, చింతల దుర్గాప్రసాద్, కసిరెడ్డి శివ, మోటుకూరి సతీష్, మేడిపూడి అయ్యప్ప, బదిరెడ్డి అయ్యప్ప, వీరపురాజు సతీష్, కాశీపు మోహన్, దాసరి హర్షవర్ధన్, పాలపర్తి ప్రసాద్, వీరపురాజు రమేష్, దాసరి రామకృష్ణ, బదిరెడ్డి వెంకన్నదొర, పసల సుధీర్ ఫణి కుమార్, తోట ఏడుకొండలు, అచ్యుతాపురం గ్రామం నుండి సోమరౌతు రాధాకృష్ణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-04-at-10.03.14-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-04-at-10.03.14-PM-1-1024x462.jpeg)