రామచంద్రాపురం గ్రామంలో 25 వ రోజు జనంకోసం జనసేన

జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర చేపట్టినటువంటి జనంకోసం జనసేన కార్యక్రమం 25వ రోజు జగ్గంపేట మండలం రామచంద్రాపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.