జనసేన ఆవిర్భావ సభను జయప్రధం చేయండి: మైలవరం జనసేన
*మైలవరం నియోజకవర్గం నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు పిలుపు ఇచ్చిన అక్కల రామ మోహన రావు (గాంధి), నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జనసేన పార్టీ అధికార ప్రతినిది, ప్రోగ్రామ్ ఇన్ ఛార్జ్ అజయ్ వర్మ
మార్చి 14న మంగళగిరి మండలం, ఇప్పటం గ్రామం లో దామోదరం సంజివయ్య గారు సబా వేదిక గా అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పి.ఏ.సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు మైలవరం నియోజకవర్గం నుండి భారీగా జనసైనికులు విరామహిళలు తరలి రావాలని కనీ వినీ ఎరుగని విధంగా సభను జయ ప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, వివిధ మండలాల అధ్యక్షులు కోలా రాజు, పోలి శేటి తేజ, వై. నరసింహ రావు, శీలం. బ్రహ్మం, కాంతారావు, మరియు కొండపల్లి మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అడపా శివ, వై నాని, వై ప్రవీణ్, రామాంజనీయులు, సుజాత, చరణ్, సురేష్, వెంకీ, కోటయశ్వరావు, నాగరాజు, కుమార్, గోలపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారావు, అది నారాయణ, కొమ్మురీ వెంకటస్వామి, హనుమంతు రావు తదితరులు పాల్గొన్నారు.