జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువత మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసైనికులు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం గొంది కోడప మరియు గొంది పద్మరాజుగారికోలని ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు మరియు రాజోలు జనసేన నాయకులు తెలిపారు.