తిమ్మాపురం పంచాయతీ స్వీపర్లను సన్మానించిన జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-09-at-7.00.48-PM.jpeg)
ఎస్ రాయవరం మండలంలో తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాపంచాయితిలో పనిచేసే స్వీపర్లకు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జనసేన పార్టీ తరుపున కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది అలాగే శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాబురావు మాష్టారు, పప్పల శివ, ప్రసాదుల గణేష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.