తిరుపతిలో జనసేన వినూత్న నిరసన
*రోడ్డు ట్యాక్స్ లు మీకు కావాలి.. రోడ్లు మాకు కావాలంటూ ప్లకార్డుల ప్రదర్శన
*సిఎం సార్ నిద్రలేవమంటూ నినాదాలు
*రోడ్ల దుస్థితి పై రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పై కేసు నమోదు చేయాలని ఈస్ట్ పీఎస్ లో పిర్యాదు
*జాతిపిత గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన
*గుంతల మయంగా మారిన రోడ్లను బాగుచేయాలని గాంధీ విగ్రహానికి కూడా మెమొరాండం సమర్పించిన జనసేన నేతలు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-9.14.16-PM-1024x768.jpeg)