మదనపల్లిలో జనసేన జనంబాట
మదనపల్లి నియోజకవర్గంలోని పట్టణంలో ఒకటవ వార్డ్ అనపగుట్టలో.. జనసేన పట్టణ అధ్యక్షుడు శక్తి జంగాల మరియు ప్రధానకార్యదర్శి గండికోట లోకేష్ ఆధ్వర్యంలో.. రాందాస్ చౌదరి అధ్యక్షతన జనసేన జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జనసేన పార్టీ మదనపల్లి సీనియర్ నాయకులు తోట కళ్యాణ్, నిమ్మనపల్లి మండల ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డమ్మ, పద్దు, గౌతమ్, పవన్, జగదీష్ మొదలగువారు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-29-at-8.11.16-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-29-at-8.11.17-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-29-at-8.11.17-PM-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-29-at-8.11.16-PM-1-1024x461.jpeg)