ఆమదాలవలస, పొందూరు మండలం, కాజీపేట గ్రామంలో ఇటీవల జరిగిన గొడవల్లో అక్రమంగా అరెస్టు అయిన జనసేన పార్టీ మండల కార్యదర్శి పల్ల పవన్ కుమార్ ని నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాటు మండల అధ్యక్షులు యలకల రమణ ,ఉపాధ్యక్షులు పొన్నాడ బాలకృష్ణ, కోరాడ రాజు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment