జనసేన నేతల అరెస్టులపై ఆగ్రహించిన జనసేన నాయకులు

ప్రాణాల కన్నా కేసులు ముఖ్యం కాదు…
అంత దారుణంగా అరెస్టు చేయుటకు వారు తీవ్రవాదులు కాదు నక్సలైట్లు కాదు…

సామరస్యంగా వారి సమస్యను పరిష్కరించమని అడుగుతున్న టీటీడీ FMS సామాన్య కార్మికులు మాత్రమే…

తిరుపతి, ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించి వెంటనే మా జనసేన నాయకులను, కార్మికులను రిలీజ్ చేయని పక్షంలో దేనికైనా సిద్ధపడుటకు, మేము సిద్ధంగా ఉన్నామన్న తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, మరియు జనసేన నాయకులు.