వరదముంపు ప్రాంతాలలో 4వ రోజు జనసేన సహాయక పర్యటన

  • వరద బాధితులు 1500 మందికి భోజనం ప్యాకెట్స్ అందించిన అమలాపురం జనసేన నాయకులు

అమలాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బెండమూర్లంక పంచాయతీ రెబ్బనపల్లి గ్రామం పూర్తిగా వరద ముంపులో ఉండటంతో జనసేన పార్టీ ముఖ్య నాయకుల ఆర్ధిక సహాయంతో ఆ గ్రామంలో పర్యటించి వారికి సుమారుగా 1500 మందికి భోజనాలు అందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ శ్రీమతి సీతా రత్నం, అమలాపురం రూరల్ మండల అధ్యక్షులు లింగొలు పండు, ఎక్స్. మున్సిపల్ చైర్మన్ యాళ్ల సతీష్, అయితా బత్తుల ఉమా మహేశ్వర రావు, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి బట్టు పండు, డాక్టర్స్ సెల్ కార్యదర్శి మానస, ఆర్.డి.ఎస్ ప్రసాద్, కడియం సందీప్ మండల నాయకులు పోలిశెట్టి బాబులు, ఉండ్రు భగవాన్ దాస్, బిందాస్, లెజెండ్, రవి వర్మ, గంధం శ్రీను, పోలిశెట్టి దుర్గా ప్రసాద్, నల్లా వేంకటేశ్వరరావు, సత్తి బాబు, ఆకుల సతీష్, ఎర్రంశెట్టి నాగేంద్ర, నిమ్మకాయల రాజేష్, నల్లా బుజ్జి, చిన్న, బట్టు జైరాం, నిమ్మకాయల దుర్గా ప్రసాద్, నల్లా బ్రహ్మాజీ దుర్గారావు, మాచి రెడ్డి నాగేశ్వరావు వీర మహిళలు తిక్కా సరస్వతి, కరాటం వాణి, కర్రీ లక్ష్మి దుర్గ, వానిపల్లి దుర్గా దేవి మరియు గ్రామంలోని జనసైనికులు, నాయకులు భారీ ఎత్తున పాల్గొని సహాయ సహకార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.