కిరాణా షాపు ప్రారంభోత్సవంలో జనసేన నాయకులు
కర్నూల్ జిల్లా, కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామంలో శుక్రవారం ఉదయం కొత్త కిరాణా షాపు ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్య అతిధిగా జనసేన పార్టీ నాయకులు ఎస్.గి ఇక్బాల్ మరియు జనసైనికులు మరియు ఇతర గ్రామ పెద్దలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-25-at-15.35.37-1024x474.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-25-at-15.35.38-1024x474.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-25-at-15.35.37-1-1024x474.jpeg)