నేరేళ్ళ సురేష్ కు అభినందనలు తెలియజేసిన జనసేన నాయకులు

శనివారం గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన నేరేళ్ళ సురేష్ గారిని మర్యాద పూర్వకంగా జనసేన నాయకులు కలసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు జిల్లా ప్రధానకార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, బుడంపాడు సొసైటీ మాజి అధ్యక్షులు ఆకుల వీరరాఘవయ్య, విష్ణుమెలకల ఆంజనేయులు, మన్నే స్వాములు, అల్లం కోటేశ్వరరావు, చింతా రేణుకా రాజు, సవరం రమేష్, లింగాల నాంఛారయ్య, కుర్రా రవికుమార్, పావులూరి కోటేశ్వరరావు, దాది అంజి బాబు, అములోతు నాగరాజు, యర్రంశెట్టి పూర్ణ , కారుమంచి కోటేశ్వరరావు, దళవాయి భార్గవ్, తదితరులు ఉన్నారు.