ఆర్డిఓ రామకృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు
రాజంపేట నియోజకవర్గం: రాజంపేట నూతన ఆర్డీవో గా రామకృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు శుక్రవారం ఉదయం నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజంపేట డివిజనల్ అధికారి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి వారిని సత్కరించి పూలమాలలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ మరియు అభి గారి గోపాల్, గేదెల శ్రీనివాసులు, ఆదినారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-28-at-4.52.09-PM-1024x768.jpeg)