సుమన్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన నాయకులు
మదనపల్లి, సుమన్ టీవీ మదనపల్లిలో ప్రారంభించిన సందర్భంగా సుమన్ టీవీ యాజమాన్యం వారి ఆహ్వానం మేరకు మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి మైనారిటీ నాయకులు షేక్ యాసిన్ మరియు విద్యార్థి నాయకులు గణేష్ తదితరులు సుమన్ టీవీ స్టూడియో సందర్శించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ఈశ్వర్ రామాంజనేయులుని మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-09-at-21.04.50-1024x768.jpeg)