వరద బాధితులకు బిర్యానీ పాకెట్లు పంపిణీ చేసిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి లంక గ్రామంలో వరద బాధితులకు 600 బిర్యానీ పాకెట్లను జనసేన పార్టీ తరఫున మండెల బాబి నాయుడు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, జనసేన వీర మహిళ సుజాత, సఖినేటిపల్లి లంక సర్పంచ్ రేపురి ఏసు, ముచ్చర్ల వెంకటేష్, గుని శెట్టి రాంజీ, నామన నాగభూషణం, పొలిశెట్టి గణేష్, సుందర బ్రహ్మయ్య, కటికిరెడ్డి మహేష్, టేకిశెట్టి పాలెం సర్పంచ్ విసా తాతయ్య నాయుడు, గ్రామ శాఖ అధ్యక్షులు రావూరి తేజ, ముత్యాల గణేష్, అడ్డ గల్ల బంగారు రాజు, పల్లిపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు దుర్గాప్రసాద్, బల్ల శ్రీనివాస్, యెరుబండి చిన్ని, అడబాల బన్నురామ్, కత్తిమండ ఆరేటి సురేష్ మరియు వారి మిత్రులు, మరియు లంక గ్రామస్తులు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.. దీని నిమిత్తం సహకరించిన దాతలు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు

  • డాక్టర్ మల్లేశ్వరి -5000/-
  • మదాసు గోపికృష్ణ -5000/-
  • రామ్ కుమార్ రాహుల్ ధర్మరెడ్డి-1000/-
  • నాయుడు గారి అబ్బాయి నాని-2000/-
  • ఉంగిరాల ధనలక్ష్మి -2000/-
  • బోనం సాయి -50 ప్యాకెట్లు
  • సురేష్ ఆరేటి కత్తిమండ-50 ప్యాకెట్లు
  • నాగిరెడ్డి తారక్ ప్రభు- 300 ప్యాకెట్లు
  • అడ్డాల సత్య మోరిపోడు -500/-
  • గడ్డం పేర్రాజు టేకిశెట్టిపాలెం-1116/-
  • ఆరేటి సత్తిబాబు కత్తిమండ- 2,000/-
  • ఉంగిరాల వేముల దేవి నర్సాపురం-500/-

ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు అందరికీ జనసేన పార్టీ తరఫున రాజోలు నియోజవర్గం తరఫున వరద బాధితుల తరఫున మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.