తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ను కలసిన జనసేన నేతలు
రాజమండ్రి: పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు అందుకున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ను రాజమండ్రి షెల్టన్ హోటల్ నందు శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు, తాళ్లపూడి మండల అధ్యక్షులు గంటా కృష్ణ, చాగల్లు మండల అధ్యక్షులు ఉప్పులూరి చిరంజీవి, కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు, కొవ్వూరు యువ నాయకులు గండ్రోతు పవన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-21-at-7.23.33-PM-2-1024x768.jpeg)