గునుకుల కిషోర్ ని కలిసిన ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు
నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ని సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ప్రమీలా ఒరుగంటి. ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు మహబూబ్, మస్తాన్ జానీ, చిన్నా జనసేన పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-06-at-15.41.16-1024x682.jpeg)