పోట్నూరు ముఖేష్ నివాళులర్పించిన జనసేన నాయకులు
పాలకొండ, తెట్టంగి గ్రామ వాస్తవ్యులు, పాలకొండ వ్యవసాయ మార్కెటింగ్ వైస్ చైర్మన్ పోట్నూరు లక్ష్మణరావు కుమారుడు ముఖేష్ (16) మరణ వార్త విని ఆ కుటుంబాన్ని పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు పరామర్శించి వారికుటుంబానికి మనోధైర్యాన్నివ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-02-at-13.08.07-1024x462.jpeg)