ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న జనసేన నాయకులు

తంబళ్లపల్లి నియోజకవర్గం, మంగళవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ రెడ్రిసల్ సిస్టం) కార్యక్రమం ఆహ్వానం మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు.

Share this content:

Post Comment