సాయిబాబా విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

అంబేద్క్త కోనసీమ జిల్లా, అమలాపురం, గురువారం కొమరగిరిపట్నం సాయిబాబా విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో అమలాపురం జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ, లింగోలు పండు, ఆర్.డి.ఎస్ ప్రసాద్, వాకపల్లి వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు వారిని దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది.

Share this content:

Post Comment