ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు
మైలవరం: మూలపాడు గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలలో బుధవారం అక్కల రామ మోహన్ రావు (గాంధి) ఇన్ ఛార్జ్ మైలవరం నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు వెంకటస్వామి, నాని, బాలు, కేడిఆర్, పోతురాజు, మాధురి, శ్రీదేవి, గ్రామ పెద్దలు పాఆల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-8.38.08-PM-1-1024x769.jpeg)