యలమంచిలి జనసేన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు
యలమంచిలి జనసేన ఇంఛార్జి సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుచే ప్రారంభించిన నూతన పార్టీ కార్యాలయం కార్యక్రమంలో పాల్గొని అలాగే జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ కుమార్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జులు మాకినీడి శేషుకుమారి, మేడ గురుదత్త ప్రసాద్, మర్రెడ్డి శ్రీనివాస్, పోలిశెట్టి చంద్రశేఖర్, పాఠంశెట్టి సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-07-at-23.38.03-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-07-at-23.38.02-1024x527.jpeg)