రాము టిఫిన్స్ & కర్రీ పాయింట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

అమలాపురం, ఏ.వేమవరం నందిబొమ్మ సెంటర్ లో రాము టిఫిన్స్ & కర్రీ పాయింట్ నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో ఛాంబర్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ, మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు ఏడిద శ్రీను, మణెమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment