ప్రకృతి ప్రేమికులు బొలిశెట్టి పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటిన జనసేన నాయకులు

విజయనగరం: ప్రకృతి, పుస్తక ప్రేమికులు, పర్యావరణ ప్రధాత, ఎంతోమందికి ఆదర్శప్రాయులు, మార్గదర్శి, సీనియర్ రాజకీయ నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గౌరవనీయులు బోలిశెట్టి సత్యనారాయణ పుట్టినరోజు సందర్బంగా.. వారి పుట్టినరోజు కానుకగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు) డాక్టర్ ఎస్. మురళీమోహన్, కంటోన్మెంట్, అంబేద్కర్ కోలనీలో మంగళవారం ఉదయం మూడు మొక్కలు నాటారు.

అనంతరం విశాఖపట్నం, ఉత్తరాంధ్రా జనసేన పార్టీ కార్యాలయంలో బొలిశెట్టి సత్యనారాయణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

#మననుడిమననది