రామచంద్ర యాదవ్ ఇంటి పైన దాడి ని తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం 2019 జనసేన పార్టీ అభ్యర్తిగా ఎంఎల్ఏ గా పోటీచేసిన రామచంద్ర యాదవ్ ఇంటి పైన ఆదివారం దాదాపుగా ఐదువందల మందికి పైగా వైసీపీ నాయకుల దాడి చేసి భయంకరమైన వాతావరణం సృష్టించిన ఇల్లు కార్లు గేట్లు అన్ని ద్వంసం చేసిన వైసిపి గూండాలు ఇలాంటి అరాచక సంఘటనలు జరుగుతున్నా చోద్యం చూస్తున్న పోలీసు వ్యవస్థ అసలు మనం ప్రజాస్వామ పరిపాలనలో ఉన్నామా లేక రౌడిల పరిపాలనలో ఉన్నామా అని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి తీవ్రంగా ప్రశ్నించారు. ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీవ్రంగా ఈ సంఘటన ఖండించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-07-at-17.30.13-1-1024x477.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-07-at-17.30.13-1024x477.jpeg)