పాశర్లపూడిలంక గ్రామాలలో జగనన్న కాలనీలో పర్యటించిన జనసేన నాయకులు
పి గన్నవరం నియోజకవర్గం లూటుకుర్రు పంచాయతీ మామిడికుదురు మండలం మరియు పాశర్లపూడిలంక గ్రామాలలో జగనన్న కాలనీలో పేదలకు ఇచ్చిన ఇల్లు అసంపూర్తిగా ఉన్నవి, ఖాళీ స్థలాలుగా ఉన్నవి, ఎక్కడ ఒక్క ఇల్లు నిర్మాణం కూడా జరగలేదు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-15-at-10.29.53-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-15-at-10.29.55-1024x461.jpeg)