బొంతు రాజేశ్వరరావుకు జనసేన నాయకుల పరామర్శ
రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు బొంతు రాజేశ్వరరావు హైదరాబాదులో కళ్ళకు శస్త్ర చికిత్స చేయించుకొని మలికిపురంలో వారి నివాసం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు బుధవారం వారి ఆరోగ్య పరిస్థితి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-11-at-8.18.07-PM-1-1024x472.jpeg)