ఏసుబాబును పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అంతర్వేది దేవస్థానం గ్రామానికి చెందిన అయినపర్తి ఏసుబాబుకు ప్రమాదం జరిగి కాలు విరిగినది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు వారిని మంగళవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, గుండుబోగుల పెదకాపు, జనసేన నాయకులు గొల్లమందల పూర్ణ భాస్కరరావు, పినిశెట్టి బుజ్జి, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, మేడిచర్ల రాము (ఎంపీపీ), అంతర్వేది దేవస్థానం ఎంపీటీసీ బైరా నాగరాజు, రావూరి నాగు, ఉండపల్లి అంజి, జిల్లెల్ల రక్షక్ తదితరులు పాల్గొన్నారు.