గుబ్బల చంద్రరావును పరామర్శించిన జనసేన నాయకులు
డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రామేశ్వరం గ్రామంలో అకాల మరణం చెందిన గుబ్బల చంద్రరావు కుటుంబ సభ్యులను జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, సరిళ్ళ విజయ్ ప్రసాద్, పాటబళ్ళ సూరిబాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-18.44.49-1024x461.jpeg)