పలు కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

  • బోణం సాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం బట్టెలంక గ్రామంలో జనసేన నాయకులు బోణం సాయి మాతృమూర్తి కాలం చేశారు. గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, గుండుబోగుల పెదకాపు, పినిశెట్టి బుజ్జి, జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు రంగరాజు, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, మాలే కాలిదాసు, రావూరి నాగు, సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల నర్సింహారావు రక్షక్, మలికిపురం మండల ప్రధాన కార్యదర్శి నల్లి పవన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

  • బోణం సావిత్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, బట్టెలంక గ్రామంలో బోణం సావిత్రి కాలం చేశారు. గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, గుండుబోగుల పెదకాపు, పినిశెట్టి బుజ్జి, జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు రంగరాజు, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, మాలే కాలిదాసు, రావూరి నాగు, సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల నర్సింహారావు రక్షక్, మలికిపురం మండల ప్రధాన కార్యదర్శి నల్లి పవన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

  • బండారు రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, బట్టెలంక గ్రామంలో బండారు రామారావు కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, గుండుబోగుల పెదకాపు, పినిశెట్టి బుజ్జి, జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు రంగరాజు, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, మాలే కాలిదాసు, రావూరి నాగు, సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల నర్సింహారావు రక్షక్, మలికిపురం మండల ప్రధాన కార్యదర్శి నల్లి పవన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

  • పేరాబత్తుల బాలాజీ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో పేరాబత్తుల బాలాజీ మామయ్య పిండి నందేశ్వరరావు కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, గుండుబోగుల పెదకాపు, పినిశెట్టి బుజ్జి, జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు రంగరాజు, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, మాలే కాలిదాసు, రావూరి నాగు, సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల నర్సింహారావు రక్షక్, మలికిపురం మండల ప్రధాన కార్యదర్శి నల్లి పవన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

  • పేరాబత్తుల బాలాజీ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం ,మల్కిపురం గ్రామానికి చెందిన రాయుడు నరసింహమూర్తి కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, గుండుబోగుల పెదకాపు, పినిశెట్టి బుజ్జి, జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు రంగరాజు, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, మాలే కాలిదాసు, రావూరి నాగు, సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల నర్సింహారావు రక్షక్ తదితరులు పాల్గొన్నారు.

  • బొమ్మిడి లక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అంతర్వేది పల్లిపాలెం కాలనీకి చెందిన బొమ్మిడి లక్ష్మీ కాలం చేశారు. గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ సెక్రెటరీ పొన్నాల ప్రభు దాసు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, అంతర్వేది దేవస్థానం ఎంపీటీసీ బైరా నాగరాజు, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, మాలే కాలిదాసు, సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల నర్సింహారావు రక్షక్, మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు, దుర్గాప్రసాద్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

  • నల్లి లక్ష్మణరావును పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నల్లి లక్ష్మణరావుకి లెగ్ ఇంజురీ అయిన కారణంగా గురువారం వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న రాజోలు నియోజకవర్గ నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాడి మోహన్ కుమార్, జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల నర్సింహారావు రక్షక్, గ్రామశాఖ అధ్యక్షులు ఆది, జనసేన నాయకులు నామన నాగభూషణం, ఉండపల్లి అంజి, మాలే కాలిదాసు, ఎడిది రాము, బందెల శరత్ రాయ్, కునా నాగేశ్వరరావు, నామన సూరినారాయణ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.