శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం మేడకొడపలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుని అన్న సమారాధన కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు రాజోలు నియోజకవర్గ జనసేనపార్టీ సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేనపార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిసాల బాలాజీ, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, గొల్లమందల పూర్ణభాస్కర్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, గంటా నాయుడు, కొనతం నరసింహరావు, ఉండపల్లి అంజి, జక్కంపూడి శ్రీను, ఆలయ కమిటీ పెద్దలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.