బోణం సాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు
రాజోలు నియోజకవర్గం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం బట్టెలంక గ్రామంలో జనసేన నాయకులు బోణం సాయి మాతృమూర్తి కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు తాడి మోహన్, మేకల ఏసుబాబు, దూది శ్రీనివాస్, బందెల శరత్, రేఖపల్లి శ్రీనివాస్, గుండుబోగుల నాగు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-13-at-6.45.15-PM-1-1024x768.jpeg)