ఇంద్రకిలాద్రి అమ్మవారిని దర్శించుకున్న జనసేన విద్యార్థి విభాగం నాయకులు
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకుల రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మిరియాల రామకృష్ణ, స్టూడెంట్ వింగ్ నల్లగొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి తేజ మరియు జనసైనికులు ముందుగా ఇంద్రకిలాద్రి అమ్మవారిని దర్శించుకొని సభా స్థలికి బయలుదేరి వచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-15-at-7.24.32-PM-1024x766.jpeg)