సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జనసేన నాయకులు
అమలాపురం రూరల్ మండలం, ఏ.వేమవరం గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న నామాలవారిపాలెంలో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అమలాపురం నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు లింగోలు పండు, గ్రామ సర్పంచ్ రావూరి భాస్కరరావు, మరియు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-01-at-8.48.57-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-01-at-8.48.57-PM-1-1024x461.jpeg)