రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పిఏసి సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డిని కలిసిన జనసేన నాయకులు

కళ్యాణదుర్గం, నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & ఫాఛ్ సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డిని కలిసిన కళ్యాణదుర్గం నియోజవర్గం ఐదు మండలాల అధ్యక్షులు. నూతన సంవత్సర సందర్భంగా శ్రీ మధుసూదన్ రెడ్డికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కార్యదర్శి శ్రీ లక్ష్మీ నరసయ్య రాయల్, సంయుక్త కార్యదర్శి రాజేష్, కళ్యాణదుర్గం మండల అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ కంబదూరు మండల అధ్యక్షుడు చంద్రమౌళి, సెట్టూరు మండలం అధ్యక్షుడు ఈరన్న, బ్రహ్మసముద్రం మండలం అధ్యక్షుడు ఆంజనేయులు, కుందుర్పి మండల అధ్యక్షుడు కృష్ణ మరియు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.