మాగుంట రాఘవ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

దర్శి పట్టణానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యుల తనయులు అయిన మాగుంట రాఘవ రెడ్డిని జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, సీనియర్ నాయకులు పుప్పాల పాపారావు మరియు పార్టీ పట్టణ నాయకులతో జనసేన పార్టీ దర్శి పట్టణ కమిటీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది.