ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
అమలాపురం నియోజకవర్గం: అమలాపురం విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమ నేత పెద్దలు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన అమలాపురం రూరల్ మండల అధ్యక్షుడు లింగోలు పండు, జనసేన సీనియర్ నాయకులు నల్లా వెంకటేశ్వరరావు, కంకిపాటి గోపి, అల్లాడ రవి తదితరులు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-22-at-7.07.25-PM-1024x772.jpeg)