సంగిశెట్టి అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-30-at-2.12.53-PM-1024x769.jpeg)
కాకినాడ సిటీ జనసేన అధ్యక్షులుగా నియమితులయిన సంగిశెట్టి అశోక్ ని కలిసి అభినందనలు తెలియజేసిన కాకినాడ జనసేన నాయకులు వరప్రసాద్ ఏలుచురి, వంశీ మైగాపుల, పెద్దిరెడ్డి భాస్కర్.
కాకినాడ సిటీ జనసేన అధ్యక్షులుగా నియమితులయిన సంగిశెట్టి అశోక్ ని కలిసి అభినందనలు తెలియజేసిన కాకినాడ జనసేన నాయకులు వరప్రసాద్ ఏలుచురి, వంశీ మైగాపుల, పెద్దిరెడ్డి భాస్కర్.