పాపాయపల్లి గ్రామ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న జనసేన నాయకులు
వెలిగండ్ల మండలం, పాపాయపల్లి గ్రామములోని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమముకు జనసేన పార్టీ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రహిమూళ్ళ, ప్రోగ్రామ్ కమిటీ జిల్లా కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, వెలిగండ్ల మండల అధ్యక్షులు ప్రవీణ్, హెచ్ .ఎం.పాడు మండల అధ్యక్షులు వెంకట్రావు, కనిగిరి మండల అధ్యక్షులు రమేష్, అంజినాయుడు, మల్లీ, సూర్య నారాయణ, బోందిల నారాయణ, మరియు జనసేన, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-09-at-7.42.18-PM-1024x580.jpeg)