శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి తిరణాలలో పాల్గొన్న జనసేన నాయకులు

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెద్ద నవ్వులపురి గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి తిరణాలకు పెదనములు పూరి జనసేన నాయకుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజుపాలెం మండలం అధ్యక్షుడు తోట నరసయ్య, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి నీలకంఠేశ్వర స్వామి వారి తిరణాలకు హాజరవడం జరిగింది. పెద్ద నూరుపురి గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి జనసేన ప్రభ గ్రామ జనసేన యూత్ ఆద్వర్యంలో కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తా సుధీర్, వేణు, ఏడుకొండలు, అనిల్,బట్టగిరి శ్రీనివాస్, కొండలు, అనిల్, సతీష్, అర్జున్, సత్యనారాయణ, వాసు, శీను, సతీష్, కుమార్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.