వారాహి యాత్రలో పాల్గొన్న జనసేన నేతలు
రాజోలు: జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా కత్తిపూడిలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అనిత ప్రసాద్, మేకల ఏసుబాబు, మంగెన హైమావతి, విపర్తి సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-7.59.06-PM-2-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-7.59.07-PM-1024x461.jpeg)