వీరన్నబాబు సంబరంలో పాల్గొన్న జనసేన నాయకులు

పి.గన్నవరం నియోజకవర్గం, యర్రంశెట్టి వారి పాలెంలో జరుగుతున్న వీరన్నబాబు సంబరం కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినిడి వెంకటేశ్వరావు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి డంఋ శేఖర్, అమలాపురం నియోజక వర్గం నాయకులు లింగోలు పండు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, యర్రంశెట్టి వారి పాలెం గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి తాతాలు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.