చికిత్స పొందుతున్నా జనసైనికుడుని పరామర్శించిన జనసేన నాయకులు

కొండెపి, మన జన సైనికుడు సయ్యద్ రియాజ్ ని పాము కాటుకి గురి చికిత్స పొందుతున్నా రియాజ్ ని గురువారం పరామర్శించి, రియాజ్ ఆరోగ్య పరిస్తితి తెలుసుకోని, రియాజ్ కి ధైర్యం చెప్పడం జరిగినది. అంతే గాక రియాజ్ కి జనసేన అండగా ఉంటుందని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు అయినా బత్తిన రాజేష్, మండల నాయకులు కాసుల శ్రీనివాస్, సయ్యద్ చాన్ బాషా, సంకే నాగరాజు, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ సుల్తాన్ భాషా, సయ్యద్ వహీద్, నామ మహేష్, వెంకటేష్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.