సోమశిల పంచ లింగాల కోన ను సందర్శించిన జనసేన నాయకులు
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు శ్రీపతి రాముతో శ్రీనివాస్ భరత్ ఆద్వర్యంలో జనసేన నాయకులు పంచలింగాల కోన ను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీపతి మాట్లాడుతూ సోమశిల ని సందర్శించడం గొప్ప అనుభూతి నిచ్చిందని ఈ కోన చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకుల ని మంత్ర ముగ్దులను చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రవి ఉదయగిరి, కలువాయి మండల జనసేన నాయకులు మను, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణు గుడిపాటి, తిరిపాలు సత్యాల, శివరాయల్ తోట, నరసింహ రాయల్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-22-at-8.55.47-PM.jpeg)