జనసేన ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం

సర్వేపల్లి, జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన పొదలకూరు మండలంలో మంచినీటి చలివేంద్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల నాయకులు నారదాసు రవి, మధు, ప్రసాద్, మనోజ్, వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment