జనసేన ఆధ్వర్యంలో పెయిడ్ పార్కింగ్ మరియు ఆస్తిపన్ను పెంపుపై నిరసన
రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆద్వర్యంలో పెయిడ్ పార్కింగ్ మరియు ఆస్తిపన్ను పెంపుపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కమీషనర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ హాజరవగా నగర ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఆవ్ణ్శ్ రామచంద్రరావు మరియు జిల్లా నాయకులు, నగర కమిటీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-15.48.34-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-15.48.35-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-15.48.35-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-15.48.36-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-15.48.36-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-4.27.26-PM.jpeg)