Razole: బట్టేలంక ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం బట్టేలంక ఎంపీటీసీ జనసేన అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మలికిపురం ఎంపీపీ మరియు జనసేన వీరమహిళ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాష్ట్ర సం యుక్త కార్యదర్శులు దిరిసాల బాలాజీ మరియు తాడి మోహన్, రాజోలు ఎంపిటిసి దార్ల కుమారిలక్ష్మి, అంతర్వేది ఎంపిటిసి బైరా నాగరాజు, మేడిచర్ల రాము, నంద్యాల సూర్య, గుండుబోగుల పెదకాపు, బోనం సాయి, గుబ్బల రవికిరణ్, బండారు సత్య, బి సావరం ఉప సర్పంచ్ రావూరి నాగబాబు, మాజీ ఎంపిపి గంగా భవాని, కుంచె పండు, రావూరి తేజ, ఎన్ఆర్ఐ ఎనుముల వెంకటపతి రాజా, గుబ్బల ఫణి కుమార్, మంగళంపల్లి అంజిబాబు గద, అన్నపూర్ణ , శ్రీదేవి, జ్యోతి, గుండాబత్తుల తాతాజి, అడబాల మణి, వెంకటేశ్వరరావు, ఎనుముల బాబ్జి, రావి అంజనీదేవి, పొన్నాల ప్రభ, ఉండపల్లి అంజి, నామన నాగభూషణం, తదితర జనసేన నాయకులు, వీరమహిళలు మరియు బట్టేలంక జనసైనికులు పాల్గొన్నారు.