అగ్నిప్రమాద బాధితులకు అండగా జనసేన ఎంపిటిసి
అమలాపురం మండలం, నడిపూడి పంచాయతీ, చప్పుడు వారి పాలెంలో అగ్నిప్రమాదానికి గురైన బాధితులకు చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు ఆర్ధిక సహాయంతో చీరలు దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లా బ్రహ్మాజీ, దుర్గారావు గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-27-at-16.18.22-1024x520.jpeg)