లారీ కార్మికుని కుటుంబానికి అండగా జనసేన
గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలోని ఒక ఎస్సి నిరుపేద కుటుంబానికి చెందిన లారీ డ్రైవర్ అనారోగ్య కారణంతో చనిపోతే వారి కుటుంబానికి 5000/- ఆర్ధిక సహాయం చేసిన జనసేన పార్టీ నాయకులు డేగల లక్ష్మణ్, ముళ్ళపూడి చిన్న వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ… సహాయం చేయటంలో జనసేన పార్టీ ముందుంటుందని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-19.01.02-1-768x1024.jpeg)